ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దొంగను పట్టించిన సీసీ కెమెరా

ABN, First Publish Date - 2020-12-14T04:24:02+05:30

వెండి నగల దుకాణంలో చోరీకి పాల్పడిన వ్యక్తిని పరకాల పోలీసులు ఆదివారం పట్టుకున్నారు.

ఆభరణాలను చూపుతున్న ఏసీపీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దొంగను పట్టించిన సీసీ కెమెరా

పరకాల, డిసెంబరు 13: వెండి నగల దుకాణంలో చోరీకి పాల్పడిన వ్యక్తిని పరకాల పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. ఏసీపీ శ్రీనివాస్‌ మాట్లాడుతూ రేగొండ మండలానికి చెందిన యాట రాములు జల్సాలకు అలవాటుపడి 11న పరకాల కూరగాయల మార్కెట్‌ ప్రాంతంలోని ఉపేంద్రచారి నగల దుకాణంలో చోరీకి పాల్పడ్డారన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీఐ మహేందర్‌రెడ్డి, ఎస్సైలు శ్రీకాంత్‌, వెంకటకృష్ణ ఆధ్వర్యంలో సీసీ కెమెరాల ఆధారంగా దొంగను పట్టుకొని విచారించగా నేరం ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు.  రూ.50వేల విలువైన వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐ మహేందర్‌రెడ్డి, ఎస్సైలు శ్రీకాంత్‌, వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-14T04:24:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising