ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్యాయంగా ఇల్లు కూల్చేశారని కేసీఆర్‌కు చెప్పడానికెళ్లగా..

ABN, First Publish Date - 2020-12-17T12:51:31+05:30

రెవెన్యూ అధికారులు అన్యాయంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/బేగంపేట : రెవెన్యూ అధికారులు అన్యాయంగా నా ఇల్లు కూల్చేశారంటూ విషయాన్ని ముఖ్యమంత్రికి వివరించేందుకు ప్రగతి భవన్‌కు వచ్చిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని పంజాగుట్ట స్టేషన్‌కు తరలించారు. బుధవారం సాయంత్రం 5.10 గంటలకు  షేక్‌పేటకు చెందిన షేక్‌ అబ్దుల్‌ వహాబ్‌ కొన్ని పత్రాలతో ప్రగతిభవన్‌ వద్దకు వచ్చాడు. బీబీ-4 గేట్‌ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షేక్‌పేటలో 70 గజాల స్ధలంలో ఇల్లు ఉందని, రెవెన్యూ అధికారులు ఇంటిని ఇటీవల కూల్చివేశారని, ముఖ్యమంత్రికి వివరించేందుకు వచ్చానని అతడు పోలీసులకు చెప్పాడు.  

Updated Date - 2020-12-17T12:51:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising