ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వికారాబాద్ జిల్లా పాలేపల్లి గ్రామంలో విషాదం

ABN, First Publish Date - 2020-06-04T05:30:00+05:30

దోమ మండలం పాలేపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. జగదీష్ (25)అనే యువకుడు గ్రామ శివారులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్: దోమ మండలం పాలేపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. జగదీష్ (25)అనే యువకుడు గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి కన్నీటిపర్యంతమయ్యారు. జగదీష్ హైదరాబాద్‌లో నివాసం ఉంటూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇటీవల లాక్‌డౌన్‌కు ముందు సొంతూరు వచ్చి పొలం పనులు చేసుకుంటున్నాడు. ఇంతలో ఏమైందో ఏమోగానీ ఈరోజు ఉదయం గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై అన్వేషిస్తున్నారు.



Updated Date - 2020-06-04T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising