ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంత్యక్రియలు జరిగే చోట 50 మందికే అనుమతి

ABN, First Publish Date - 2020-06-18T16:32:07+05:30

భారత్, చైనా సైనికుల ఘర్షణలో వీరమరణం పొందిన తెలంగాణ బిడ్డ కల్నల్ సంతోష్‌బాబు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట: భారత్, చైనా సైనికుల ఘర్షణలో వీరమరణం పొందిన తెలంగాణ బిడ్డ కల్నల్ సంతోష్‌బాబు భౌతికాయానికి గురువారం సూర్యాపేటలోని కేసారం‌లో అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే కరోనా నేపథ్యంలో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రామానికి 50 మందికి మాత్రమే అధికారులు అనుమతి ఇచ్చారు. సంతోష్‌బాబు కుటుంబసభ్యులు, ఆర్మీ అధికారులు మాత్రమే హాజరవుతారు.  సైనిక లాంఛనాలతో అంతిమసంస్కారాలు నిర్వహించనున్నారు. ఆర్మీ అధికారి సుబేదార్ దినేష్ కుమార్ సూర్యపేటకు చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షించారు. అంతిమయాత్రకు వచ్చేవాళ్లు భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు.

Updated Date - 2020-06-18T16:32:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising