ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హిందువుల సంతతి పెరగకుండా.. ఆన్‌లైన్‌ ఆర్డర్‌ ఫుడ్‌లో కెమికల్స్‌: రాజాసింగ్‌

ABN, First Publish Date - 2020-02-20T10:05:22+05:30

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువుల సంతతి పెరగకుండా ఆన్‌లైన్‌ ఆర్డర్‌ ఫుడ్‌లో కెమికల్స్‌ కలిపి పంపిస్తున్నారని,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాండూరు: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువుల సంతతి పెరగకుండా ఆన్‌లైన్‌ ఆర్డర్‌ ఫుడ్‌లో కెమికల్స్‌ కలిపి పంపిస్తున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ప్రతి రాష్ట్రంలోనూ హిందువులపై దాడులు జరుపుతున్నారని, టెర్రరిస్టులు తయారవుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రతి హిందూ యువకుడు ఒక ఛత్రపతి శివాజీ కావాలని పిలుపునిచ్చారు. వికారాబాద్‌ జిల్లా తాండూరులో నిర్వహించిన ఛత్రపతి శివాజీ జయంతి శోభాయాత్రలో రాజాసింగ్‌ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. చార్మినార్‌, తాజ్‌మహల్‌ను తామే కట్టామంటూ ఒవైసీ గొప్పలు చెప్పారని, 800 ఏళ్ల క్రితం ఉన్న వాళ్ల తాతల పేర్లు చెప్పగలరా? అని ప్రశ్నించారు.

Updated Date - 2020-02-20T10:05:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising