ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆడుకుంటూ వెళ్లి నీటి తొట్టిలో పడిన పాప.. ఎవరూ చూడకపోవడంతో..!

ABN, First Publish Date - 2020-08-03T16:51:07+05:30

నీటి తొట్టిలోపడి చిన్నారి మేరి(1) మృతిచెందిన సంఘటన ఆదివారం మండలకేంద్రంలోని దేశ్యా తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన ధారవత్‌ వెంకన్న, చిన్ని దంపతులకు ఇద్దరు కూతుళ్లు కాగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నీటితొట్టిలో పడి చిన్నారి మృతి


మరిపెడ(ఆంధ్రజ్యోతి) : నీటి తొట్టిలోపడి చిన్నారి మేరి(1) మృతిచెందిన సంఘటన ఆదివారం మండలకేంద్రంలోని దేశ్యా తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన ధారవత్‌ వెంకన్న, చిన్ని దంపతులకు ఇద్దరు కూతుళ్లు కాగా ఆదివారం వెంకన్న పనుల కోసం మరిపెడకు వెళ్లగా, ఆయన భార్య చిన్ని భోజనం చేస్తున్న సమయంలో ఇంటి ఎదురుగా ఉన్న నీటి తొట్టి వద్ద చిన్న కూతురు మేరి ఆడుకుంటూ ప్రమాదవశాత్తు దాంట్లో పడిపోయింది. ఎవరూ చూడకపోవడంతో చనిపోయింది. చిన్నారి కోసం వెతికిన తల్లికి మేరి విగతజీవిగా కనిపించింది.   చిన్నారి మృతితో వెంకన్న దంపతులు బోరున విలపించారు.

Updated Date - 2020-08-03T16:51:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising