ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జంపన్నవాగులో ఒకరి మృతి.. మృతుడు ఘట్కేసర్‌ వాసి

ABN, First Publish Date - 2020-07-15T15:31:47+05:30

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం జంపన్నవాగు వరద నీటిలో మునిగి ఒకరు మృతిచెందిన సంఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. తాడ్వాయి ఎస్సై జి.రవీందర్‌ తెలిపిన వివరాల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేడారం(ఆంధ్రజ్యోతి) : ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం జంపన్నవాగు వరద నీటిలో మునిగి ఒకరు మృతిచెందిన సంఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. తాడ్వాయి ఎస్సై  జి.రవీందర్‌ తెలిపిన వివరాల మేరకు.. ఘట్కేసర్‌ మండలం శివారెడ్డి గూడకు చెందిన సుదర్శన్‌రెడ్డి (50) పది మంది స్నేహితులతో కలిసి మేడారం వనదేవతలను దర్శించుకోవడానికి వచ్చాడు. జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరిస్తుండగా ప్రమాదవ శాత్తు వరద నీటిలో మునిగి మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఏటూరునాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2020-07-15T15:31:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising