ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీ మత కార్యక్రమానికి వెళ్లొచ్చిన వారిపై అధికారుల నిఘా

ABN, First Publish Date - 2020-03-30T15:07:25+05:30

నిర్మల్: ఇటీవల ఢిల్లీ మత కార్యక్రమానికి వెళ్లి వచ్చిన వారిపై అధికారులు నిఘా ఏర్పాటు చేశారు. నిర్మల్, భైంసా, ఖానాపూర్, నర్సాపూర్(జి) నుంచి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్: ఇటీవల ఢిల్లీ మత కార్యక్రమానికి వెళ్లి వచ్చిన వారిపై అధికారులు నిఘా ఏర్పాటు చేశారు. నిర్మల్, భైంసా, ఖానాపూర్, నర్సాపూర్(జి) నుంచి పదుల సంఖ్యలో మతపరమైన కార్యక్రమానికి వెళ్లినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. వారిలో 18 మందిని గుర్తించి అధికారులు క్వారన్‌టైన్‌కు తరలించారు. మిగతా వారు స్వచ్ఛందంగా ముందుకు రావాలని అధికారులు పిలుపునిచ్చారు.

Updated Date - 2020-03-30T15:07:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising