ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్ఎస్‌యూఐ విద్యార్థి సంఘం నేతలను కలిసేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేతలు

ABN, First Publish Date - 2020-08-13T16:50:43+05:30

హైదరాబాద్: చంచల్‌గూడ జైలులో ఉన్న ఎన్ఎస్‌యూఐ విద్యార్థి సంఘం నేతలను కలిసేందుకు కాంగ్రెస్ నేతలు వెళ్లారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: చంచల్‌గూడ జైలులో ఉన్న ఎన్ఎస్‌యూఐ విద్యార్థి సంఘం నేతలను కలిసేందుకు కాంగ్రెస్ నేతలు వెళ్లారు. విద్యార్థి సంఘం నేతలను కలిసేందుకు వెళ్లిన వారిలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు, పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్‌లు ఉన్నారు. అయితే ఎన్ఎస్‌యూఐ నేతలను కలువటానికి జైలు అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో జైలు అధికారుల తీరుపై వీహెచ్ మండిపడ్డారు. 

Updated Date - 2020-08-13T16:50:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising