ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్పీఆర్‌, మొదటి దశ జనగణన వాయిదా

ABN, First Publish Date - 2020-03-26T09:26:56+05:30

కరోనా మహమ్మారిని అడ్డుకోవడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్‌)...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి) : కరోనా మహమ్మారిని అడ్డుకోవడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్‌), 2021 మొదటి దశ జనగణనను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ మేరకు అధికారులు ప్రకటించారు. ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు జనగణన 2021ని రెండు దశల్లో చేపట్టాలని ఇంతకుముందు నిర్ణయించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ వాయిదా వేశారు.

Updated Date - 2020-03-26T09:26:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising