ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్సారెస్పీ స్థలాల ఆక్రమణదారులకు నోటీసులు

ABN, First Publish Date - 2020-11-24T10:17:29+05:30

నల్లబెల్లి మండల కేంద్రంతో పాటు ఎస్సారెస్పీ డీబీఎం-38 కెనాల్‌ పరిధిలో స్థలాల ఆక్రమణదారులకు జేపీ మౌనిక సోమవారం నోటీసులు అందజేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లబెల్లి, నవంబరు 23: నల్లబెల్లి మండల కేంద్రంతో పాటు ఎస్సారెస్పీ డీబీఎం-38 కెనాల్‌ పరిధిలో స్థలాల ఆక్రమణదారులకు జేపీ మౌనిక సోమవారం నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కెనాల్‌ కుడి వైపున 90మీటర్లు, ఎడమ వైపున 110మీటర్ల స్థలం ప్రభుత్వానిదేనని అన్నారు. నల్లబెల్లిలో పలువురు కెనాల్‌ స్థలాన్ని ఆక్రమించి పక్కా భవనాలు నిర్మిస్తున్నారనే సమాచారం మేరకు ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేశామని ఆమె తెలిపారు. ఇదిలావుంటే ఎస్సారెస్పీ భూమిలో అక్రమంగా ఇసుక దందా చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని బీజేపీ జిల్లా నాయకుడు తడుక అశోక్‌గౌడ్‌ ఆరోపించారు.

Updated Date - 2020-11-24T10:17:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising