ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి ఈశాన్య రుతుపవనాలు!

ABN, First Publish Date - 2020-10-28T06:51:59+05:30

నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో నిష్క్రమించడంతో... బుధవారం నుంచి ఈశాన్య రుతుపవనాలు రంగప్రవేశం చేస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో నిష్క్రమించడంతో... బుధవారం నుంచి ఈశాన్య రుతుపవనాలు రంగప్రవేశం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు బుధవారం నుంచి నిష్క్రమిస్తున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

ఆ వెంటనే తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళలతోపాటు తెలంగాణలో ఈశాన్య రుతుపవనాలు విస్తరించే అవకాశాలు ఉన్నాయి. మొత్తంమీద ఈశాన్య రుతుపవనాల ప్రభావం తెలంగాణపై పెద్దగా ఉండే అవకాశం లేదు. 


Updated Date - 2020-10-28T06:51:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising