ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు: తలసాని

ABN, First Publish Date - 2020-07-05T00:10:06+05:30

కరోనాకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. రాబోయే రోజుల్లో కరోనా మరింత పెరిగే అవకాశం ఉందని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కరోనాకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. రాబోయే రోజుల్లో కరోనా మరింత పెరిగే అవకాశం ఉందని, లక్షణాలు లేకుండానే చాలా మందికి కరోనా వస్తోంది, పోతోందని వెల్లడించారు. లాక్‌డౌన్‌ అనేక అంశాలతో ముడిపడి ఉందని, కేంద్రం ఓ వైపు లాక్‌డౌన్‌ సడలింపులు ఇస్తోందని, లాక్‌డౌన్‌ పెట్టాలా వద్దా అనేది పరిశీలిస్తున్నామని తలసాని చెప్పారు.

Updated Date - 2020-07-05T00:10:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising