ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏప్రిల్‌ 14వ తేదీ వరకూ లోకాయుక్తలో విచారణలు ఉండవు

ABN, First Publish Date - 2020-03-29T22:48:21+05:30

కరోనా వైరస్‌ నిర్మూలనకు ప్రభుత్వం అమలుచేస్తున్న లాక్‌డౌన్‌ కారణంగా తెలంగాణ లోకాయుక్తలో ఏప్రిల్‌ 14వ తేదీ వరకూ విచారణలు ఉండవని ఒక ప్రకటనలో తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ నిర్మూలనకు ప్రభుత్వం అమలుచేస్తున్న లాక్‌డౌన్‌ కారణంగా తెలంగాణ లోకాయుక్తలో ఏప్రిల్‌ 14వ తేదీ వరకూ విచారణలు ఉండవని ఒక ప్రకటనలో తెలిపింది. ఫిర్యాదు దారులు, అధికారులు విచారణలకు రావద్దని ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరైనా ఫిర్యాదులు చేయాలనుకుంటే పోస్ట్‌ ద్వారా చేయవచ్చని తెలిపారు. లోకాయుక్త అదికారులు, సిబ్బంది కూడా ఏప్రిల్‌ 14వ తేదీ వరకూ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదన్నారు. కొందరు కీలక అధికారులు మాత్రమే విధులను హాజరు కావాలని లోకాయుక్త రిజిస్ర్టార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2020-03-29T22:48:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising