ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల కోసం నిస్వార్థంగా పనిచేయాలి

ABN, First Publish Date - 2020-03-13T12:14:02+05:30

రైతులకు ని స్వార్ధంగా పనిచేసే వాడే నిజమైన నాయకు డని బీజేపీ జిల్లా అధ్యక్షులు బస్వలక్ష్మీనర్స య్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వర్ని/మోస్రా, మార్చి 12 : రైతులకు ని స్వార్ధంగా పనిచేసే వాడే నిజమైన నాయకు డని బీజేపీ జిల్లా అధ్యక్షులు బస్వలక్ష్మీనర్సయ్య అన్నారు. మోస్రా మండల కేంద్రంలో గురువారం సింగిల్‌ విండో అధ్యక్షులుగా జగ న్‌మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారంలో భాగంగా ఆయన మాట్లాడారు. రైతులకు సకాలంలో ఎ రువులు, విత్తనాలు అందించడంతోపాటు ప్ర భుత్వ పరంగా పంట రుణాలను అందిం చడంలో సింగిల్‌ విండో అధ్యక్షులు కీలకపాత్ర వహించాలని సూచించారు. రైతుబంధు పథ కం ప్రతి రైతుకు అందేలా చూడడంతో పా టు విండోను మొదటి స్థానంలో నిలపెట్టా లని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పల్లె గంగా రెడ్డి, స్వామిగౌడ్‌, శ్రీనివాస్‌, ప్రకాష్‌, సాయి లు, గుత్ప భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-13T12:14:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising