ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామాల్లో బీజేపీని బలోపేతం చేస్తాం

ABN, First Publish Date - 2020-12-04T05:23:44+05:30

గ్రామ గ్రామానా బీజేపీని బలోపేతం చేస్తామని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ అన్నారు.

మాట్లాడుతున్న రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ

నిజాంసాగర్‌, డిసెంబరు 3: గ్రామ గ్రామానా బీజేపీని బలోపేతం చేస్తామని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం మండ లంలోని అచ్చంపేట గ్రామంలో బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల వరకు బీజేపీని మరిం త బలోపేతం చేస్తామన్నారు. రైతులు కష్టపడి పండించిన సన్నరకం వరి ధాన్యాని కి గిట్టుబాటు ధర లేదని, గ్రామ పంచాయతీల నిర్మాణాలకు నిధులను కేంద్ర ప్ర భుత్వమే అందిస్తోందన్నారు. బీజేపీ మతతత్వ పార్టీ కాదని, బడుగు, బలహీన వ ర్గాల శ్రేయస్సు కోరే పార్టీ అని జిల్లా అధ్యక్షురాలు అరుణతార తెలిపారు. గ్రామాల్లో గ్రామ కమిటీలు కూడా వేయనున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జయ శ్రీ, మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి, మాజీ జిల్లా పరిష త్‌ చైర్మన్‌ కాటెపల్లి వెంకట రమణా రెడ్డి, బీజెపీ నాయకులు బాణాల లక్ష్మారెడ్డి, మోహన్‌ రావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-04T05:23:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising