ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి

ABN, First Publish Date - 2020-12-03T05:07:24+05:30

ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులతో గ్రా మాలను అభివృద్ధి చేసుకోవాలని ఎంపీడీవో కొండ లక్ష్మణ్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరికొండ, డిసెంబరు 3 : ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులతో గ్రా మాలను అభివృద్ధి చేసుకోవాలని ఎంపీడీవో కొండ లక్ష్మణ్‌ అన్నారు. మె ట్టుమర్రి తండా సర్పంచ్‌ కేతావత్‌ మంజుల బాల్‌సింగ్‌ అధ్యక్షతన జరిగిన గ్రామసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామాలు అ భివృద్ధి చెందాలంటే ప్రభుత్వ ఆదేశాలు పాటించి పనులు చేసుకోవాలన్నా రు. కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-03T05:07:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising