వాహనాల తనిఖీలు
ABN, First Publish Date - 2020-09-23T07:16:40+05:30
రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీలు నిర్వహించినట్లు ఎస్హెచ్వో మధుసూదన్ తెలిపారు. మంగళవారం గంగాస్థాన్
నిజామాబాద్ రూరల్, సెప్టెంబరు 22: రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీలు నిర్వహించినట్లు ఎస్హెచ్వో మధుసూదన్ తెలిపారు. మంగళవారం గంగాస్థాన్ ఫేజ్-1, తెలంగాణ వైన్స్ చౌరస్తా, ఖానాపూర్ బైపాస్ పరిసరాల్లో నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానా విఽధించినట్లు తెలిపారు. పలువురికి రూ.17 వేల జరిమానా విధించామని, అనుమానిత వాహనాలను స్టేషన్కు తరలించామన్నారు.
Updated Date - 2020-09-23T07:16:40+05:30 IST