ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మండలంలో ఇద్దరు ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-12-03T05:29:39+05:30

మండలంలో ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా, మరొకరు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందినట్లు ఎస్‌ఐ కొరేడి రాజు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బావిలో పడి ఒకరి మృతి

రామారెడ్డి, డిసెంబరు 2: మండలంలో ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా, మరొకరు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందినట్లు ఎస్‌ఐ కొరేడి రాజు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం గిద్ద గ్రామానికి చెందిన సింగాని ప్రతాప్‌రెడ్డి (50) అనే వ్యక్తి బావిలో నుంచి కేబుల్‌ వైరు బయటకు తీసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి మృతిచెందాడన్నారు. పోసానిపేట గ్రామంలోని ఒడ్డెర కాలనీకి చెందిన దడ్ల రవి (30) అనే యువకుడు జీవితంపై విరక్తితో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని, అలాగే రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన గాండ్ల లక్ష్మి (60) అనే వృద్ధురాలు కడుపు నొప్పి భరించలేక ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకుందన్నారు. ఈ మూడు ఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 


Updated Date - 2020-12-03T05:29:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising