ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు మంత్రి ప్రశాంత్‌రెడ్డి పర్యటన

ABN, First Publish Date - 2020-12-16T04:59:16+05:30

రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బుధవారం జిల్లాకేంద్రంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్‌ అర్బన్‌, డిసెంబరు 15: రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బుధవారం జిల్లాకేంద్రంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌ నుంచి  బయలు దేరి 10.30 గంటలకు నిజామాబాద్‌ చేరుకుంటారు. కలెక్టరేట్‌లో జరిగే సలహా మండలి సమావేశంలో పాల్గొంటారు. 11.30 గంటలకు టీఎన్జీవో భవనంలో రాష్ట్ర మాజీ టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డికి సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో జరిగే క్రిస్‌మస్‌ పండుగ సందర్భంగా పే ద క్రిస్టియన్‌లకు గిఫ్ట్‌లు అందజేస్తారు.

Updated Date - 2020-12-16T04:59:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising