ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాళం వేసిన ఇంట్లో చోరీ

ABN, First Publish Date - 2020-02-28T11:12:06+05:30

బీబీపేట్‌ మండలంలోని శివారు రాంరెడ్డిపల్లి గ్రామంలో తాళం వేసిన ఇంట్లో నుంచి బంగారం చోరీ అయినట్లు బీబీపేట్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీబీపేట్‌, ఫిబ్రవరి27: బీబీపేట్‌ మండలంలోని శివారు రాంరెడ్డిపల్లి గ్రామంలో తాళం వేసిన ఇంట్లో నుంచి బంగారం చోరీ అయినట్లు బీబీపేట్‌ ఎస్సై శంకర్‌ గురువారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం శివారు రాంరెడ్డిపల్లి గ్రా మానికి చెందిన రజిత అనే మహిళ తాళం వేసి బయటకు వెళ్లింది. ఆ సమయంలో గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి బంగారంను ఎత్తుకెళ్లారు. దీంతో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 

Updated Date - 2020-02-28T11:12:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising