ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడు దుకాణాల్లో చోరీ

ABN, First Publish Date - 2020-09-21T07:13:29+05:30

మండల కేంద్రంలో గల మూడు షాపుల్లో ఆదివారం తెల్లవారుజామున చోరీ జరిగినట్లు ఎస్‌ఐ పాండేరావు తెలిపారు. ఆయన తెలిపిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధర్పల్లి, సెప్టెంబరు 20: మండల కేంద్రంలో గల మూడు షాపుల్లో ఆదివారం తెల్లవారుజామున చోరీ జరిగినట్లు ఎస్‌ఐ పాండేరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దొంగలు షట్టర్‌లకు వేసిన తాళాలు పగులగొట్టి లోనికి చొరబడ్డారు. గ్రామానికి చెందిన సిద్దేశ్వర్‌ కిరాణా షాపులో రూ.20 వేల నగదును దొంగిలించారు. అక్కడే షాపు యజమానికి చెందిన బైకు తాళం చెవి ఉండడంతో అది తీసుకొని బైకును ఎత్తుకెళ్లినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. వరుస దొంగతనాలతో గ్రామస్థులు భ యాందోళనకు గురవుతున్నారు. సీసీ కెమెరాలు లేకపోవడంతో చోరీకి సం బంధించిన ఆనవాళ్లు దొరకలేవు. ప్రతి షాపులో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎస్‌ఐ సూచించారు. 

Updated Date - 2020-09-21T07:13:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising