ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కారు ఢీకొనడంతో వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2020-12-28T04:24:23+05:30

: మండలంలోని బీబీపూర్‌ తండా వద్ద 44వ జాతీయ రహదారిపై ఆదివారం గుర్తు తెలియని కారు ఢీకొ నడంతో బానోత్‌ విఠల్‌ (35) అక్కడిక్కడే మృతి చెందినట్లు ఎస్సై సురేశ్‌ కుమార్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిచ్‌పల్లి, డిసెంబరు 27: మండలంలోని బీబీపూర్‌ తండా వద్ద 44వ జాతీయ రహదారిపై ఆదివారం గుర్తు తెలియని కారు ఢీకొ నడంతో బానోత్‌ విఠల్‌ (35) అక్కడిక్కడే మృతి చెందినట్లు ఎస్సై సురేశ్‌ కుమార్‌ తెలిపారు. విఠల్‌ మండలంలోని జీకే తండాకు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.


Updated Date - 2020-12-28T04:24:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising