ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదలను దోచుకునేందుకే ఎల్‌ఆర్‌ఎస్‌

ABN, First Publish Date - 2020-10-01T10:18:00+05:30

పేదలను దోచుకునేందుకే రాష్ట్ర ప్రభు త్వం ఎల్‌ఆర్‌ఎస్‌ తీసుకువచ్చిందని బీజేపీ నాయకులు ఆరోపించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బోధన్‌లో బీజేపీ నాయకుల రాస్తారోకో


బోధన్‌రూరల్‌, సెప్టెంబరు 30  : పేదలను దోచుకునేందుకే రాష్ట్ర ప్రభు త్వం ఎల్‌ఆర్‌ఎస్‌ తీసుకువచ్చిందని బీజేపీ నాయకులు ఆరోపించారు. బుధ వారం నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలం నాగన్‌పల్లి వద్ద బీజేపీ ఆధ్వ ర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ పథకాన్ని రద్దు చేయాలని డి మాండ్‌ చేశారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు పోశెట్టి, అశోక్‌గౌడ్‌, సంపత్‌, నర్సింలు, ప్రవీణ్‌, మహేష్‌, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-01T10:18:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising