ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాపై ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

ABN, First Publish Date - 2020-10-31T06:30:48+05:30

కరోనా వ్యాధి ప్రబలకుండా ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని డీఎంహెచ్‌వో సుదర్శనం అన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బోధన్‌రూరల్‌, అక్టోబరు 30 : కరోనా వ్యాధి ప్రబలకుండా ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని డీఎంహెచ్‌వో సుదర్శనం అన్నారు. శుక్రవారం బోధన్‌లోని రాకాసీపేట ఆరోగ్య కేంద్రంలో ఏర్పా టుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నవంబరు 20 నుంచి ఇంటింటి సర్వే చేసి కరోనా కేసులను గుర్తించాలని పేర్కొన్నారు. కుష్ఠువ్యాధి నివారణపై ప్రజలు తీసుకో వాల్సిన జాగ్రత్తల గురించి శిక్షణ ఇచ్చారు. కరోనా వ్యాధి ప్రబలకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ముందస్తు చర్యల గురించి తెలియజేయాలని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో రేణుక, వైద్యాధికారులు, వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-31T06:30:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising