ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

ABN, First Publish Date - 2020-12-31T05:21:10+05:30

మండలంలోని బొప్పాస్‌పల్లి గ్రామ శివారులోని కంపలగండి దగ్గర నిజాంసాగర్‌ మెయిన్‌ కెనాల్‌ డిస్ర్టిబ్యూటర్‌ నెంబర్‌ 27 సమీ పంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లు ఏఎస్సై హబీబ్‌ తెలి పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నస్రుల్లాబాద్‌, డిసెంబరు 30: మండలంలోని బొప్పాస్‌పల్లి గ్రామ శివారులోని కంపలగండి దగ్గర నిజాంసాగర్‌ మెయిన్‌ కెనాల్‌ డిస్ర్టిబ్యూటర్‌ నెంబర్‌ 27 సమీ పంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లు ఏఎస్సై హబీబ్‌ తెలి పారు. సుమారు 60 నుంచి 65 ఏండ్ల వయస్సు ఉంటుందని, ఆకుపచ్చని చీర ధరించి ఉందని, శవం కుళ్లిపోయిందన్నారు. రెవెన్యూ అధికారి పండరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. శవాన్ని పంచనామా చేసి, పోస్టుమార్టం చేసి కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Updated Date - 2020-12-31T05:21:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising