ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పుల బాధతో ఒకరి మృతి

ABN, First Publish Date - 2020-12-03T05:08:31+05:30

సీతాయిపేట్‌ గ్రామానికి చెందిన ఒడ్డెటి శంకర్‌ (38) అనే వ్యక్తి ఉరివేసుకొని మృతిచెందినట్లు ఎస్సై పాండేరావు బుధవారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధర్పల్లి, డిసెంబరు 2: సీతాయిపేట్‌ గ్రామానికి చెందిన ఒడ్డెటి శంకర్‌ (38) అనే వ్యక్తి ఉరివేసుకొని మృతిచెందినట్లు ఎస్సై పాండేరావు బుధవారం తెలిపారు. మంగళవారం ఇంట్లో నుంచి వెళ్లిన శంకర్‌ పొలం వద్ద గల మామిడి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. అప్పుల బాధతో మద్యానికి బానిసై ఇంట్లో తరుచూ కుటుంబసభ్యులతో గొడవ పడేవాడన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి కేసు న మోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.


Updated Date - 2020-12-03T05:08:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising