ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామాల్లో రాష్ట్ర పరిశీలన బృందం పర్యటన

ABN, First Publish Date - 2020-12-16T04:56:45+05:30

: సుంకెట్‌ గ్రామంలో మంగళవారం రాష్ట్ర పరిశీలన బృందం ఉపాధి హామీ పనులను పరిశీలించింది. బృందం సభ్యుడు ఎల్‌పీ కృష్ణమూర్తి గ్రామంలో చేపట్టిన పనులను పరిశీలించారు.

సుంకెట్‌ గ్రామశివారులో నీటి గుంతను పరిశీలిస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మోర్తాడ్‌, డిసెంబరు15: సుంకెట్‌ గ్రామంలో మంగళవారం రాష్ట్ర పరిశీలన బృందం ఉపాధి హామీ పనులను పరిశీలించింది. బృందం సభ్యుడు ఎల్‌పీ కృష్ణమూర్తి గ్రామంలో చేపట్టిన పనులను పరిశీలించారు. నీటి గుంతలు, హరి తహారం మొక్కలను, డంపింగ్‌ యార్డులను పరిశీలించారు. అనంతరం పంచా యతీ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేశారు. మండల ప్రత్యేక అధికారి న ర్సింగ్‌దాస్‌, ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, ఏపీఎం శకుంతల పాల్గొన్నారు.
వేల్పూర్‌, రామన్నపేట్‌ గ్రామాల్లో
వేల్పూర్‌ : వేల్పూర్‌, రామన్నపేట్‌ గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన వివిధ పనులను హైదరాబాద్‌ కమిషనర్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (ఎస్‌పీఎం) అధికారి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పరిశీలించారు. ఆయా గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనుల పురోగతికి సంబంధించి వివిధ రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట రాష్ట్ర అధికారి నర్సింలు, ఎంపీపీ బీమ జమున, ఎంపీడీవో కమలాకర్‌రావు, సర్పంచ్‌లు తీగెల రాధమోహన్‌, వీణపురుషోత్తంరెడ్డి, ఉపసర్పంచ్‌ పిట్ల సత్యం, ఏపీవో అశోక్‌ ఉన్నారు.

Updated Date - 2020-12-16T04:56:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising