ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2020-12-19T06:03:35+05:30

ఎల్లారెడ్డి ఆర్‌ అండ్‌ బి కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న మాచాపూర్‌కు చెందిన కోట్టిమచ్చ రామకిష్టయ్య (48) గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు.

తీవ్ర గాయాలపాలైన రామకిష్టయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎల్లారెడ్డి, డిసెంబరు 18: ఎల్లారెడ్డి ఆర్‌ అండ్‌ బి కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న మాచాపూర్‌కు చెందిన కోట్టిమచ్చ రామకిష్టయ్య (48) గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఎల్లారెడ్డిలో విధులు ముగించుకున్న ఆయన మాచాపూర్‌కు వెళుతుండగా మాచాపూర్‌ శివారులో తన వాహనానికి అడ్డంగా వచ్చిన కుక్కలను తప్పించబోయి అదుపు తప్పి పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఈయనను చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. రామకిష్టయ్యకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కుమారుడు లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-12-19T06:03:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising