సమస్యలను పరిష్కరించాలి
ABN, First Publish Date - 2020-10-13T07:02:26+05:30
మండలకేంద్రంలోని గిద్ద హరిజనవాడలో నెలకొ న్న సమస్యలను పరిష్కరించాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు.
భిక్కనూరు, అక్టోబరు 12: మండలకేంద్రంలోని గిద్ద హరిజనవాడలో నెలకొ న్న సమస్యలను పరిష్కరించాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు. సోమవా రం ఎంపీడీవో కార్యాలయానికి తరలివచ్చి వినతిపత్రం అందజేశారు. ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ.. తమ కాలనీకి వచ్చే రోడ్డుకు ఇరువైపులా పి చ్చిమొక్కలు ఉండటంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. కా ర్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు.
Updated Date - 2020-10-13T07:02:26+05:30 IST