ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొండెక్కిన కూరగాయల ధరలు

ABN, First Publish Date - 2020-03-24T08:47:49+05:30

జిల్లాలో కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి. నిన్న, మొన్నటి వరకు కూరగాయల ధరలు తక్కువకే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి, మార్చి23: జిల్లాలో కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి. నిన్న, మొన్నటి వరకు కూరగాయల ధరలు తక్కువకే లభించగా సోమ వా రం కొండెక్కాయి. నిన్న మొన్నటి వరకు రూ.5 కిలో టమాట రూ.20 నుంచి రూ.30 వరకు ధర పలికింది. కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు ఈ నెల 31 వరకు లాక్‌ డౌన్‌ విధించింది. ఆదివారం ఇంటికే పరిమితమైన ప్రజలు సోమవారం సరుకుల కోసం మార్కెట్లోకి వచ్చారు.


దీంతో వ్యా పారులు ధరలను అమాంతం పెంచేశారు. జిల్లా కేం ద్రంలో ప్రజలకు అందుబాటులో నాలుగు చోట్ల కూరగాయల మార్కెట్లను అధికారులు ఏర్పాటు చేశా రు. వంకాయ కిలో రూ.40,  బెండకాయ, బీరకాయ, అలుగడ్డ, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి లాంటివి రూ.50 నుంచి రూ.60 వరకు విక్రయించారు. కరోనా భయం ఒక వైపు ఉండగా మరోవైపు కూరగాయల ధరలు ప్రజలను బెంబేలెత్తిసున్నాయి.

Updated Date - 2020-03-24T08:47:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising