ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానా

ABN, First Publish Date - 2020-04-21T09:20:01+05:30

లాక్‌డౌన్‌ నిబంధనలను అతిక్రమిస్తున్న వారిపై మున్సిపల్‌ అధికారులు చర్యలు చేపడుతున్నారు. కామారెడ్డి జి ల్లా కేంద్రంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డిటౌన్‌, ఏప్రిల్‌ 20: లాక్‌డౌన్‌ నిబంధనలను అతిక్రమిస్తున్న వారిపై మున్సిపల్‌ అధికారులు చర్యలు చేపడుతున్నారు. కామారెడ్డి జి ల్లా కేంద్రంలో సోమవారం ఆర్‌ఐ జానయ్య నేతృత్వంలో పలువురు దు కాణదారులకు జరిమానా విధించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్‌ కమిషనర్‌ శైలజ ఆదేశాల మేరకు పట్టణంలో నిబంధనలు అతిక్రమిస్తూ మాస్క్‌లు లేకుండా తిరుగుతున్నా, వ్యాపార సముదాయల వద్ద భౌతికదూరం పాటించకపోయినా, మధ్యాహ్నం 2 గంటల తర్వాత దుకాణాలు తెరిచి ఉంచినా జరిమానాలు విధిస్తున్నట్లు తెలిపారు. సోమవారం రూ.10 వేల వరకు జరిమానాలు విధించామని తెలిపారు. ప్రజలు, వ్యాపార, దుకాణదారులు నిబంధనలు పాటించి తమకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ శానిటరి ఇన్‌స్పెక్టర్‌ దేవిదాస్‌, బిల్‌ కలెక్టర్‌లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-04-21T09:20:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising