ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సదాశివనగర్‌లో వరి పంట పరిశీలన

ABN, First Publish Date - 2020-10-29T07:32:18+05:30

సదాశివనగర్‌లో దో మపోటుకు గురైన వరి పంటను బుధవారం టీడీపీ ప్రధానకార్యదర్శి కొత్తకోట దయాకర్‌రెడ్డి పరిశీలించా రు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సదాశివనగర్‌, అక్టోబరు 28: సదాశివనగర్‌లో దో మపోటుకు గురైన వరి పంటను బుధవారం టీడీపీ ప్రధానకార్యదర్శి కొత్తకోట దయాకర్‌రెడ్డి పరిశీలించా రు. సన్నరకం వరిసాగు చేసిన రైతులకు క్వింటా ళుకు రూ.2500 చెల్లించాలని అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్ర భుత్వం రైతు ప్రభుత్వం అంటూ రైతులను నిలు వునా ముంచేసిందని, సీఎం నియంతల వ్యవహరి స్తున్నారని, తాను చెప్పినట్లు రైతులు వినాలని లే కుంటే ధాన్యాన్ని కోనుగోలు చేయమని చెప్పడంతో  రైతులు సన్నరకం పంటను వేశారన్నారు. సన్నరకా లు సాగు చేయడంతో పంట దిగుబడి రాక రైతులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, నాయ కుడు రాజేందర్‌, రాజారెడ్డి, లింగారెడ్డి, బాల్‌రెడ్డి, సత్యం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-29T07:32:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising