ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆన్‌లైన్‌ తరగతులు వినేలా చూడాలి : డీఈవో

ABN, First Publish Date - 2020-11-29T05:55:25+05:30

కరోనా ప్రభావంతో ప్రభుత్వం ఆన్‌లైన్‌ తరగ తులను నిర్వహిస్తున్నందున విద్యార్థులు వారి ఇళ్లలో ఆన్‌లైన్‌ తరగతులు వి నేలా చూడాలని డీఈవో దుర్గాప్రసాద్‌ సూచించారు.

పరిశీలిస్తున్న డీఈవో దుర్గాప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జక్రాన్‌పల్లి, నవంబరు28: కరోనా ప్రభావంతో ప్రభుత్వం ఆన్‌లైన్‌ తరగ తులను నిర్వహిస్తున్నందున విద్యార్థులు వారి ఇళ్లలో ఆన్‌లైన్‌ తరగతులు వి నేలా చూడాలని డీఈవో దుర్గాప్రసాద్‌ సూచించారు. శనివారం మండలంలో ని తొర్లికొండ గ్రామంలో గల ఉన్నత పాఠశాలను డీఈవో తనిఖీ చేశారు. అ నంతరం రిజిష్టర్‌లను, ఉపాధ్యాయుల డైరీలను పరిశీలించారు. విద్యార్థుల ఇ ళ్లకు వెళ్లి ఆన్‌లైన్‌ తరగతులను బోధిస్తున్నందున ఈ తరగతులను వింటు న్నారా అని విద్యార్థులను అడిగితెలుసుకున్నారు. విద్యార్థులు రాసిన నోట్‌ బు క్కులను పరిశీలించారు. ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణ, ఉపాధ్యా యులు సుందర్‌, రాజేందర్‌ తదితరులున్నారు.

Updated Date - 2020-11-29T05:55:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising