ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మమత హత్య కేసుపై కొనసాగుతున్న విచారణ

ABN, First Publish Date - 2020-12-12T04:57:43+05:30

పుర్రె మమత హత్య కేసుపై సిరికొండ మండలం న్యావనంది గ్రామంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సభ్యులు రెండో రోజు బహిరంగా విచారణ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరికొండ, డిసెంబరు 11 : పుర్రె మమత హత్య కేసుపై సిరికొండ మండలం న్యావనంది గ్రామంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సభ్యులు రెండో రోజు బహిరంగా విచారణ చేశారు. దోషులను పట్టుకోవడానికి ఏర్పడ్డ ప్రత్యేక దర్యాప్తు బృందం సభ్యులు అదనపు డీసీపీ ఉషావిశ్వనాథ్‌, ఏసీపీ శ్రీనివాస్‌కుమార్‌,దర్పల్లి సీఐ ప్రసాద్‌ శుక్రవారం ఉదయం నుంచి పాఠశాల ఆవరణలో బహిరంగా విచారణ చేపట్టారు. గ్రామానికి చెందిన ఆరుగురు తమకు తెలిసిన విషయాలను వివరించారు. తాము రికార్డు చేసినట్లు దర్పల్లి సీఐ ప్రసాద్‌ తెలిపారు.


Updated Date - 2020-12-12T04:57:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising