ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ABN, First Publish Date - 2020-12-16T05:13:16+05:30

మండల కేంద్రం లోని జాతీయ రహదారి పై మద్నూర్‌ నుంచి వస్తున్న వాహనం ఢీ కొని ద్విచక్ర వాహన దా రుడు రహీం షా (63) మృతిచెందినట్లు ఎస్సై రాఘవేందర్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మద్నూర్‌, డిసెంబరు 15 : మండల కేంద్రం లోని జాతీయ రహదారి పై మద్నూర్‌ నుంచి వస్తున్న వాహనం ఢీ కొని ద్విచక్ర వాహన దా రుడు రహీం షా (63) మృతిచెందినట్లు ఎస్సై రాఘవేందర్‌ తెలిపారు. మహా రాష్ట్రలోని దెగ్లూర్‌ గ్రామానికి చెందిన ర హీం షా బిచ్కుంద నుం చి మద్నూర్‌ వైపు టీవీ ఎస్‌ ఛాంప్‌పై వస్తుండ గా, మండల కేంద్రం లోని సబ్‌ స్టేష న్‌ వద్ద ఎదురుగా వస్తున్న బోలెరో వాహనం ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను మద్నూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందినట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. శవ పంచనామా కోసం ప్రభుత్వ ఆస్పత్రికి శవాన్ని తరలించినట్లు పేర్కొన్నారు.   


Updated Date - 2020-12-16T05:13:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising