ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బస్సు ఢీకొని నాగారం వాసి మృతి

ABN, First Publish Date - 2020-11-21T11:28:09+05:30

డిచ్‌పల్లి పోలీసు స్టేషన్‌ పరిధి ధర్మారం శివారులో గురువారం రాత్రి రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్క డికక్కడే మృతిచెందాడని ఎస్‌ఐ సురేష్‌కుమార్‌ శుక్రవారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిచ్‌పల్లి, నవంబరు 20: డిచ్‌పల్లి పోలీసు స్టేషన్‌ పరిధి ధర్మారం శివారులో గురువారం రాత్రి రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్క డికక్కడే మృతిచెందాడని ఎస్‌ఐ సురేష్‌కుమార్‌ శుక్రవారం తెలిపారు. ఘన్‌పూ ర్‌లో బంధువుల ఇంటికి వచ్చిన మహమ్మద్‌ మహబూబ్‌ (54) రోడ్డును దాటు తుండగా, కామారెడ్డి నుంచి నిజామాబాద్‌ వైపు వెళ్తున్న ఏపీ 29 జడ్‌ 1988 ని జామాబాద్‌ ఒకటో డిపో బస్సు ఢీకొందన్నారు. మహమ్మద్‌ మహబూబ్‌ కుమా రుడు లతీఫ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. 

Updated Date - 2020-11-21T11:28:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising