ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

26లోగా నిర్మాణాలు పూర్తిచేయాలి

ABN, First Publish Date - 2020-11-21T11:06:18+05:30

శ్మశాన వాటికల నిర్మాణాలను ఈ నెల 26 లోగా పూర్తిచేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే అధికారులను ఆదేశించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డిటౌన్‌, నవంబరు 20: శ్మశాన వాటికల నిర్మాణాలను ఈ నెల 26 లోగా పూర్తిచేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన జనహితభవన్‌లో వీడియో కాన్పరెన్స్‌లో అధికారులతో మాట్లాడుతూ పల్లె ప్రకృతి వనంలో వంద శాతం మొక్కలు ఉండే విధంగా చూ డాలని, కంపోస్ట్‌ షెడ్లను వినియోగంలోకి తెచ్చి సేంద్రియ ఎరు వులను తయారుచేయాలని సూచించారు. గ్రామపంచాయతీల ఆదా యాన్ని పెంపొందించుకోవాలని, రైతు కలాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్‌ అధికారులు, మండల స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో చంద్రమోహన్‌రెడ్డి, ఇన్‌చార్జి డీపీవో సాయన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-21T11:06:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising