ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిజామాబాద్‌ నగర అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష

ABN, First Publish Date - 2020-09-26T08:07:33+05:30

నిజామాబాద్‌ నగర అభివృద్ధిపై అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త, మేయర్‌ నీతు కిరణ్‌, కార్పొరేషన్‌ అధికారులతో క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్‌ అర్బన్‌, సెప్టెంబరు 25: నిజామాబాద్‌ నగర అభివృద్ధిపై అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త, మేయర్‌ నీతు కిరణ్‌, కార్పొరేషన్‌ అధికారులతో క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డివైడర్‌ మధ్యలో నాటి న మొక్కలకు డ్రిప్‌ సిస్టం ద్వారా నీటిని అందజేయాలని, డ్రిప్‌ సిస్టం లేని వాటికి ట్రాక్టర్‌ల ద్వారా నీటిని అందించాలన్నారు.


వాటర్‌ ఫౌంటెన్‌లు, సెంటర్‌ మీడియం, వీధి లైట్‌ల నిర్వహణ పక్కాగా నిర్వహించాలన్నారు. ప్రజలకు మంచినీటి సరఫరాలో ఇబ్బందులు జరగకుండా  నిత్యం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు లేకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, మున్సిపల్‌ ఇంజనీర్‌ శ్రీహరి, డీఈ రషీద్‌, ఇనాయత్‌ ఖరీం, సాగర్‌, ముస్తాక్‌, సుదర్శన్‌, సునీత, ఆర్‌ అండ్‌ బి ఈఈ రాంబాబు, డీఈ రాజేంధర్‌, సుధాకర్‌, పబ్లిక్‌ హెల్త్‌ ఈఈ మురళీమోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-09-26T08:07:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising