ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జనవరి ఒకటి నుంచి నో ట్యాగ్‌.. నో ఎంట్రీ

ABN, First Publish Date - 2020-11-27T05:12:25+05:30

గంజాల్‌ గ్రామ టోల్‌ప్లాజా వద్ద జనవరి ఒకటో తేదీ నుంచి ఫాస్ట్‌ట్యాగ్‌ లేని వాహనాలను అనుమతించబడవని ఎన్‌హెచ్‌ ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్‌ ఏ.తరుణ్‌ కుమార్‌, టీం లీడర్‌ ప్రసన్న కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోన్‌, నవంబరు 26 : గంజాల్‌ గ్రామ టోల్‌ప్లాజా వద్ద జనవరి ఒకటో తేదీ నుంచి ఫాస్ట్‌ట్యాగ్‌ లేని వాహనాలను అనుమతించబడవని ఎన్‌హెచ్‌ ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్‌ ఏ.తరుణ్‌ కుమార్‌, టీం లీడర్‌ ప్రసన్న కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. టోల్‌ప్లాజా వద్ద నో ట్యాగ్‌ నో ఎంట్రీ విధానాన్ని ప కడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే నేషనల్‌ అథారిటీ నుంచి ఆదేశాలు వచ్చాయని, వాహనానదారులు నిబంధనలు పాటించాలన్నారు. 


Updated Date - 2020-11-27T05:12:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising