ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాలుగేళ్ల తర్వాత తెరుచుకున్న నిజాంసాగర్ గేట్లు

ABN, First Publish Date - 2020-10-16T15:27:59+05:30

జిల్లాలోని జుక్కల్‌లో నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి: జిల్లాలోని జుక్కల్‌లో నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది.  నాలుగేళ్ల తర్వాత నిజాంసాగర్ గేట్లు తెరుచుకున్నాయి.  భారీగా వరద పోటెత్తడంతో అధికారులు ప్రాజెక్ట్ 9 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 63455 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 64836 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులకు గాను.. ప్రస్తుత నీటి మట్టం 1403.58 అడుగులకు చేరింది. అలాగే నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా..ప్రస్తుతం 15.77 టీఎంసీలుగా నమోదు అయ్యింది. 

Updated Date - 2020-10-16T15:27:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising