ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడు నెలల కూడా కాకముందే ఘోరం.. బయటపడ్డ నవదంపతుల మృతదేహాలు..

ABN, First Publish Date - 2020-08-14T17:38:06+05:30

నాగిరెడ్డిపేట్ మండలంలోని పోచారం ప్రాజెక్టులో నవ దంపతుల మృతదేహలు లభ్య మయ్యాయి. ఎస్సై రాజయ్య తెలిపిన వివరాల ప్రకారం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోచారం ప్రాజెక్టులో నవ దంపతుల మృతదేహాలు లభ్యం


నాగిరెడ్డిపేట్‌(నిజామాబాద్): నాగిరెడ్డిపేట్ మండలంలోని పోచారం ప్రాజెక్టులో  నవ దంపతుల మృతదేహలు లభ్య మయ్యాయి. ఎస్సై రాజయ్య  తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బిజిగం చెరువు తండా గ్రామ పంచాయతీ పరిధి ని ఎర్రకుంట తండాకు చెందిన శిరిష(20)కు కామారెడ్డి మండలంలోని క్యాసంపల్లి మహేంద ర్‌(22)తో గత మే 18న వివాహం జరిగింది. బుధవారం సాయంత్రం ఇద్దరు దంపతులు ద్విచక్రవాహనంపై నుంచి బయలుదేరారు. రాత్రైనా ఇంటికి రాలేదు. దీంతో గురువారం వెతుకగా.. పోచారం ప్రాజెక్టు వద్ద ద్విచక్ర వాహనం, చెప్పులు కనిపించాయి. ఎస్సై రాజయ్య జాలర్లతో వెతికించగా.. మృ తదేహలు లభ్యమయ్యాయి. మృతికి గల కారణాలు తెలియరాలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Updated Date - 2020-08-14T17:38:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising