ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2020-12-29T05:46:30+05:30

మండలంలోని గాంధీనగర్‌కు చెందిన ఆదినారాయణ (45) జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడని ఎస్‌ఐ యాకూబ్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నవీపేట, డిసెంబరు 28: మండలంలోని గాంధీనగర్‌కు చెందిన ఆదినారాయణ (45) జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడని ఎస్‌ఐ యాకూబ్‌ తెలిపారు. ఈ నెల 23న పురుగుల మందు తాగిన ఈయనను వెంటనే 108లో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడన్నారు. ఈయనకు భార్య బంగారమ్మ, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈతని భార్య ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. 

Updated Date - 2020-12-29T05:46:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising