ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మమత హత్య కేసు విచారణ ప్రారంభం

ABN, First Publish Date - 2020-12-11T05:06:46+05:30

మండలంలోని న్యావనందిలో పుర్రె మమత హత కేసులో సిట్‌ బృందం గురువారం విచారణ ప్రారంభించింది.

విచారణ చేస్తున్న సిట్‌ బృందం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరికొండ, డిసెంబరు 10 : మండలంలోని న్యావనందిలో పుర్రె మమత హత కేసులో సిట్‌ బృందం గురువారం విచారణ ప్రారంభించింది.    అద నపు డీసీపీ ఉషా విశ్వనాథ్‌, సంగారెడ్డి సీఐ శివకుమార్‌, ధర్పల్లి సీఐ ప్ర సాద్‌ హైస్కూల్లో సమావేశమయ్యారు. గ్రామానికి చెందిన ఎవరు వచ్చి నా వారి నుంచి వివరాలు తీసుకుంటామని సభ్యులు చెప్పారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు హైస్కూల్లోనే ఉండి విచారణ చేశారు. గ్రామానికి చెందిన వారు మమత హత్యకు సంబంధించిన వివరాలు చె ప్పిన వాటిని నోట్‌ చేసుకున్నారు. సాయంత్రం నాలుగు గంటల వరకు కేవలం ఇద్దరు, ముగ్గురు మాత్రమే విచారణలో త మకు తెలిసిన వి వరాలు చెప్పినట్లు సమాచారం. విచా రణ చేపట్టేకంటే ముందు మమత హత్య జరిగిన స్థలాన్ని అదనపు డీసీపీ ఉషా విశ్వనాథ్‌ సిట్‌ సభ్యులతో కలిసి పరిశీలించారు.


Updated Date - 2020-12-11T05:06:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising