ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిరుత సంచారం.. భయాందోళనలో ప్రజలు

ABN, First Publish Date - 2020-11-25T05:38:39+05:30

మండలంలోని తుక్కోజివాడి, పద్మాజీవాడి, భూం పల్లి శివారులో చిరుత సంచరిస్తుండడంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళన కు గురవుతున్నారు.

తుక్కోజివాడిలో చిరుత కోసం బోనును ఏర్పాటు చేసిన అటవీశాఖ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సదాశివనగర్‌, నవంబరు 24: మండలంలోని తుక్కోజివాడి, పద్మాజీవాడి, భూం పల్లి శివారులో చిరుత సంచరిస్తుండడంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళన కు గురవుతున్నారు. భూంపల్లి శివారులో లింగంపల్లికి చెందిన వ్యక్తికి  సోమవారం రాత్రి చిరుత కనిపించిందన్నారు. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలియ జేయగా తుక్కోజివాడిలో బోను ఏర్పాటు చేశారు. కాగా మూడు గ్రామాల ప్రజలు పంట పొలాల్లోకి వెళ్లేందుకు జంకుతున్నారు.

Updated Date - 2020-11-25T05:38:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising