ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపు రాష్ట్రపతి చేతుల మీదుగా డిజిటల్‌ ఇండియా అవార్డు తీసుకోనున్న కామారెడ్డి కలెక్టర్‌

ABN, First Publish Date - 2020-12-29T05:15:47+05:30

కామారెడ్డి కలెక్టర్‌ శరత్‌ బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌ ప్లెనరీ హాల్‌లో రాష్ట్రపతి రాంనాఽథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా డిజిటల్‌ ఇండియా-2020 అవార్డును అందుకోకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : కామారెడ్డి కలెక్టర్‌ శరత్‌ బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌ ప్లెనరీ హాల్‌లో రాష్ట్రపతి రాంనాఽథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా డిజిటల్‌ ఇండియా-2020 అవార్డును అందుకోకున్నారు. ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ డిజిటల్‌ గవ ర్నన్స్‌ విభాగంలో దేశంలోనే కామారెడ్డి జిల్లా డిజిటల్‌ ఇండియా అవార్డు గెలుచుకు న్న విషయం తెలిసిందే. ఈ మేరకు కలెక్టర్‌ శరత్‌ అవార్డు అందుకోనున్నారు. క లెక్టర్‌ వెంట జిల్లా ఇన్‌ఫర్‌మేటిక్‌ అధికారి బండి రవి వెళ్లనున్నారు.

Updated Date - 2020-12-29T05:15:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising