ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీధికుక్కల దాడిలో 200 గొర్రెలు మృతి

ABN, First Publish Date - 2020-12-05T16:44:59+05:30

జిల్లాలోని మాచారెడ్డి మండలం బండరామేశ్వరపల్లి గ్రామంలో గొర్రెల మందపై వీధికుక్కల మూకుమ్మడి దాడి చేశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి: జిల్లాలోని మాచారెడ్డి మండలం బండరామేశ్వరపల్లి గ్రామంలో గొర్రెల మందపై వీధికుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి.  ఈ ఘటనలో 200 గొర్రెలు మృతి చెందాయి. మృతి చెందిన గొర్రెలు గ్రామానికి చెందిన బుచ్చవ్వకు చెందినవిగా తెలుస్తోంది. గొర్రెల విలువ సుమారు ఎనిమిది లక్షలు ఉంటుందని  కుటుంబ సభ్యులు తెలిపారు. వీధి కుక్కల బెడద నుంచి తమను రక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు. 

Updated Date - 2020-12-05T16:44:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising