ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు ప్రారంభం

ABN, First Publish Date - 2020-07-01T11:31:31+05:30

జడ్పీ స్థాయీ సంఘం సమావేశాలు చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు అధ్యక్షతన మంగళవారం ప్రారంభమయ్యాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖిల్లా, జూన్‌ 30: జడ్పీ స్థాయీ సంఘం సమావేశాలు చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు అధ్యక్షతన మంగళవారం ప్రారంభమయ్యాయి. ముందు గా జడ్పీ హాల్‌లో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తర్వాత చైర్మన్‌ సమావేశాలను ప్రారంభి ంచారు. తొలిరోజు హరితహారం, పారిశుద్ధ్య కార్యక్రమాలు, గ్రామీణాభివృ ద్ధి, వ్యవసాయ కమిటీ సమావేశాలను నిర్వహించారు. ఈ సమావేశాల్లో పలు అంశాలను చర్చించారు. పనులను త్వరగా పూర్తిచేయాలని చైర్మన్‌ అధికారులను ఆదేశించారు. లక్ష్యం మేరకు మొక్కలు నాటాలని కోరారు. ఈ సమావేశంలో జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ రజితా యాదవ్‌, సీఈవో గోవిం ద్‌, జడ్పీటీసీలు సుమలత, మాన్‌సింగ్‌, నారోజి, కోఆప్షన్‌ సభ్యులు మోయి జ్‌, డీపీవో జయసుధ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-01T11:31:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising