ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్‌ఎస్‌లో కాంగ్రెస్‌ కౌన్సిలర్ల చేరిక

ABN, First Publish Date - 2020-06-02T10:44:25+05:30

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ముగ్గురు మున్సిపల్‌ కౌన్సి లర్లు సోమవారం ఎమ్మెల్యే షకీల్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. హైద్రాబాద్‌లోని ఎమ్మెల్యే స్వగృహంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బోధన్‌, జూన్‌ 1 : కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ముగ్గురు మున్సిపల్‌ కౌన్సి లర్లు సోమవారం ఎమ్మెల్యే షకీల్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. హైద్రాబాద్‌లోని ఎమ్మెల్యే స్వగృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్‌ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ రాధాకృష్ణ, కౌన్సిలర్‌ లక్ష్మీ తోకల గంగారె డ్డి, సుధారాణి రవీందర్‌యాదవ్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు. ఎమ్మెల్యే షకీల్‌ వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

Updated Date - 2020-06-02T10:44:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising