ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యవసాయాధికారుల సూచనలు పాటిస్తే అధిక దిగుబడులు

ABN, First Publish Date - 2020-12-29T05:30:00+05:30

వ్యవసాయాధికారుల సూచనలు పాటిస్తే అధిక దిగుబడులు సాధ్యమని, రైతులు డిమాండ్‌ ఉన్న పంటలను సాగు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారిణి సునీత అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లింగంపేట, డిసెంబర్‌ 29 : వ్యవసాయాధికారుల సూచనలు పాటిస్తే అధిక దిగుబడులు సాధ్యమని, రైతులు డిమాండ్‌ ఉన్న పంటలను సాగు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారిణి సునీత అన్నారు. మంళవారం మండల కేంద్రంలో నిర్వహించిన కిసాన్‌ సమ్మేళనంలో ఆమె మాట్లాడారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రాజాగౌడ్‌, ఏడీఏ రత్నం పాల్గొన్నారు.

Updated Date - 2020-12-29T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising